టి కాంగ్ ఎంపీల రహస్య భేటీ: వివేక్ డైలమా, పొన్నం నో

వీరు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరాసలోకి వెళ్లే అంశంపై మంతనాలు జరిపినట్లుగా సమాచారం. మందా జగన్నాథం దాదాపు తెరాసలోకి వెళ్లేందుకే సుముఖత చూపినట్లుగా తెలుస్తోంది. కె కేశవ రావు కూడా తెలంగాణపై అధిష్టానం తేల్చకుంటే తెరాసలోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నారట. అయితే, కొంతకాలం చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సూచించారని సమాచారం.
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ కాంగ్రెసులో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. పొన్నం కూడా అదే దార్లో నడుస్తారని అంటున్నారు. మందా జగన్నాథం ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల సమయంలో తెలంగాణ కోసం సస్పెండై 27లోగా పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు వివేక్, వరంగల్ ఎంపి రాజయ్యలు డైలామాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ డైలామా
తెలంగాణ కాంగ్రెసు ఎంపీల అంశంపై వివిధ రకాల ప్రచారం సాగుతుండగా కోమటిరెడ్డి సోదరులు కూడా ఏ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం మొదలయింది. వారు తెరాసలోకి, జగన్ వైపుకు అనుకూలంగా ఉన్నారు. దీంతో ఏ పార్టీలో చేరతారనే అంశం సస్పెన్స్గా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కోమటిరెడ్డి సోదరుల బాటలోనే నడుస్తారని అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications