లెక్చరర్ వేధింపు: హైకోర్టుకు ఎంబియే యువతి లేఖ

కర్నూలు జిల్లాకు చెందిన పద్మజ అనే ఎంబియే విద్యార్థిని ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తాను చదివే కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్న వ్యక్తి తనను నిత్యం ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెనాలి ఘటనపై హైకోర్టుకు నివేదిక
గుంటూరు జిల్లా తెనాలి ఘటన పైన హైకోర్టుకు జిల్లా కలెక్టర్ ఈ రోజు నివేదిక సమర్పించారు. దీనిపై విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం కూతురు, తల్లి రాత్రి తొమ్మిది గంటల సమయంలో వెళుతుండగా పలువురు కూతురును టీజ్ చేయడం, ఆమెను కాపాడేందుకు తల్లి అడ్డుపోవడంతో ఆమెను లారీకింద తోసేయడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ రోజు కలెక్టర్ నివేదిక సమర్పించారు.
లొంగలేదని ఇంటికి నిప్పు
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తనకు లొంగలేదని ఓ వ్యక్తి ఆమె ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన ఆర్ధరాత్రి జరిగింది. ఓ మహిళ తన భర్త చనిపోవడంతో తల్లి వద్ద ఉంటోంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. లొంగక పోవడంతో ఇంటికి నిప్పు పెట్టాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications