తిరుమలలో అగ్ని ప్రమాదం: అన్న ప్రసాదాల నిలిపివేత

ఘటన స్థలానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, జెఈవో శ్రీనివాస రాజు చేరుకున్నారు. పరిస్థితిని వారు సమీక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. నిత్యాన్నదాన గోదాంలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్న ప్రసాదాలను నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శనివారం కూడా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. శ్రీవారి వడ ప్రసాదం తయారు చేసే పోటులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక శకటాలు, సిబ్బందితో పాటు, అక్టోపస్ దళాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటి అగ్నిప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. ఈ రెండు ప్రమాదాలకు షాట్ సర్క్యూటే కారణం.
-
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుపతిలో బాసర తరహా అక్షరాభ్యాసం - ప్రత్యేకంగా కిట్లు, మార్గదర్శకాలు..!! -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications