తిరుమలలో అగ్ని ప్రమాదం: అన్న ప్రసాదాల నిలిపివేత

ఘటన స్థలానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, జెఈవో శ్రీనివాస రాజు చేరుకున్నారు. పరిస్థితిని వారు సమీక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. నిత్యాన్నదాన గోదాంలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్న ప్రసాదాలను నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శనివారం కూడా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. శ్రీవారి వడ ప్రసాదం తయారు చేసే పోటులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక శకటాలు, సిబ్బందితో పాటు, అక్టోపస్ దళాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటి అగ్నిప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. ఈ రెండు ప్రమాదాలకు షాట్ సర్క్యూటే కారణం.
-
తిరుమలలో సేవలు, దర్శనం, గదులు పొందాలంటే - అమల్లోకి కొత్త విధానం...!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications