కుమారస్వామి దంపతులు: కర్ణాటక ఎన్నికల్లో రిచెస్ట్

అత్యంత సంపన్నులైన అభ్యర్థుల జాబితాలో రూ.150.58 కోట్లతో టిఎన్ జావరాయి గౌడ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన జెడిఎస్ అభ్యర్థి. బెంగళూర్లో యశ్వంతపూర్ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కుమారస్వామి రామనగరం నుంచి, ఆయన భార్య అనిత అనిత చన్నపట్న నుంచి పోటీ చేస్తున్నారు.
పలువురు కోటీశ్వరులు కర్ణాటక శానససభ ఎన్నికల బరిలో నిలిచారు. బిజెపికి చెందిన పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ ఆస్తుల విలువ రూ. 104 కోట్లు. గనులకు నెలవైన బళ్లారి జిల్లాలోని విజయనగర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సింగ్ ఓ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గనుల యజమానిగా కూడా పేరు గడించారు.
దేవెనగరే సౌత్ నుంచి కాంగ్రెసు కోశాధికారి శమనూరు శివశంకరప్ప ఆస్తుల విలువ రూ. 67 కోట్లు. ఆయనకు దేవెనగరేలో విద్యాసంస్థలున్నాయి. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జి. పరమేశ్వర ఆస్తుల విలువ రూ. 3.87 కోట్లు. మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనత పక్ష వ్యవస్థాపకుడు బిఎస్ యడ్యూరప్ప తన ఆస్తుల విలువను రూ. 5.96 కోట్లుగా వెల్లడించారు. 2008 ఎన్నికల్లో వెల్లడించిన ఆస్తుల విలువ కన్నా ఇది 3 కోట్ల రూపాయలు ఎక్కువ.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications