ఇంటర్ ఫస్టియర్లో బాలికలదే హవా: కృష్ణా ఫస్ట్

బాలికల ఉత్తీర్ణత శాతం 59.46, బాలుర ఉత్తీర్ణత శాతం 50.22గా ఉంది. ఏ గ్రేడ్ 43 శాతం, బి గ్రేడ్ 32 శాతం, సి గ్రేడ్ 16.9 శాతం, డి గ్రేడ్ 7.7 శాతం విద్యార్థులు పొందారు. వొకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 46.54గా ఉంది. మొత్తం 4,86,658 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలికలు 2,62,339 కాగా బాలురు 2,35,316.
జిల్లాలలో ఉత్తీర్ణత శాతం: శ్రీకాకుళం జిల్లా - 52 శాతం, తూర్పుగోదావరి - 54, పశ్చిమగోదావరి - 58
గుంటూరు - 63, ప్రకాశం - 53, నెల్లూరు- 64, చిత్తూరు- 58 కర్నూలు - 52, అనంతపురం- 45,
కడప- 50, ఆదిలాబాద్- 48, మెదక్- 41 రంగారెడ్డి- 64, నిజామాబాద్- 41, కరీంనగర్- 47
ఖమ్మం- 51, వరంగల్- 46, నల్గొండ- 41, హైదరాబాద్- 55, విజయనగరం - 49 శాతం
మే 22 నుండి సప్లిమెంటరీ.. పార్థసారథి
మే 22 నుండి సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి పార్థసారథి చెప్పారు. మే 3లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత లేని వారితో పేపర్లు దిద్దించామన్నది అవాస్తవమని చెప్పారు. అర్హత ఉన్న వారితో కూడా రోజుకు 30 పేపర్లు మాత్రమే దిద్దించామన్నారు. ఈ నెల 25 లేదా 26న ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేస్తామన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications