స్కీమ్పై చిటపట: తొందరొద్దని జానా, విభేదించిన దానం

బయ్యారం ఎంవోయు తమ దృష్టికి రాలేదన్నారు. ఈ విషయమై తగిన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతామని చెప్పారు. మే లోగా అధిష్టానం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. జూన్ లోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు.
అందరికీ చెప్పాలని లేదు: దానం
ప్రభుత్వం చేపట్టే పథకాల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం అంతగా లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు పనికి వచ్చే పథకాలు ఏవైనా ఆహ్వానించదగ్గవేనని ఆయన అన్నారు. దానం రవీంద్ర భారతిలో శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేశారు.
బంగారు తల్లిపై రగడ
ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బంగారు తల్లి పథకం పైన కాంగ్రెసు పార్టీలో అసంతృప్తి జ్వాలలు రాజుకున్న విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే బంగారు తల్లి పథకం ప్రవేశ పెట్టారని, ఈ పథకం సక్రమంగా అమలుపర్చకుంటే తమను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిస్తానని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు.
తనకు బంగారు తల్లి గురించి తెలియదని, తెలుసుకొని స్పందిస్తానని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుసుకొని స్పందిస్తానని చెప్పడం ద్వారా ఆ పథకం తెలియకుండానే రూపొందిందని చెప్పే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అయితే, మంత్రులు దానం నాగేందర్, పితాని సత్యనారాయణలు భిన్నంగా స్పందించారు. మంత్రివర్గంలో చర్చించారని పితాని అంటే, మంచి పథకం చర్చించాల్సిన అవసరం లేదని దానం అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications