సంజయ్ దత్ కేసులో ఒత్తిళ్లు: విజయరామారావు

న్యాయశాఖ మంత్రికి నివేదికలు చూపించిన ఘటనలు తన హయాంలో ఏనాడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ డైరెక్టర్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడం ఆచరణలో సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి సిబిఐపై ఒత్తిళ్లు ఉండడం సహజమేనని ఆయన అన్నారు.
సిబిఐని విభజించి అవినీతి నిరోధక విభాగాన్ని స్వతంత్రంగా ఉంచాలని కేందర్ హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మంత్రులపై చార్జిషీట్ దాఖలు చేసినా ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు.
ముంబై బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు నివేదికను న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్కు చూపించినట్లు సిబిఐ అంగీకరించడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈ సదస్సు ఏర్పాటైంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications