దావూద్ పనే: 12మ్యాచ్ల్లో ఫిక్సింగ్, పాక్ నుండి ఫోన్స్?

అరెస్టైన బూకీలు, క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ రాకెట్ గుట్టు విప్పినట్లుగా తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం ఈ రాకెట్ సూత్రధారి అని చెప్పారని తెలుస్తోంది. దుబాయ్, కరాచీలతో సంబంధాలు ఈ ఫిక్సింగ్కు సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దావుద్ ముఠా పనేనని అజిత్ చండీలా విచారణలో పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.
బిసిసిఐ ఆగ్రహం
స్పాట్ ఫిక్సింగ్ పైన బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఫిక్సింగ్ను ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెలిపింది. ఆటగాళ్లపై ఆరోపణలు రుజువైతే వారిపై జీవితకాలం నిషేధం విధిస్తామని బిసిసిఐ ఈ సందర్భంగా తెలిపింది. మ్యాచ్ కేసు వ్యవహారాన్ని బిసిసిఐ క్రమశిక్షణా సంఘానికి అప్పగించింది.
మరోవైపు ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారు ఎవరో ఈ సాయంత్రంలోగా తేలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications