దావూద్ పనే: 12మ్యాచ్ల్లో ఫిక్సింగ్, పాక్ నుండి ఫోన్స్?

అరెస్టైన బూకీలు, క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ రాకెట్ గుట్టు విప్పినట్లుగా తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం ఈ రాకెట్ సూత్రధారి అని చెప్పారని తెలుస్తోంది. దుబాయ్, కరాచీలతో సంబంధాలు ఈ ఫిక్సింగ్కు సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దావుద్ ముఠా పనేనని అజిత్ చండీలా విచారణలో పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.
బిసిసిఐ ఆగ్రహం
స్పాట్ ఫిక్సింగ్ పైన బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఫిక్సింగ్ను ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెలిపింది. ఆటగాళ్లపై ఆరోపణలు రుజువైతే వారిపై జీవితకాలం నిషేధం విధిస్తామని బిసిసిఐ ఈ సందర్భంగా తెలిపింది. మ్యాచ్ కేసు వ్యవహారాన్ని బిసిసిఐ క్రమశిక్షణా సంఘానికి అప్పగించింది.
మరోవైపు ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారు ఎవరో ఈ సాయంత్రంలోగా తేలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications