క్రికెట్ బుక్కీల్లో శ్రీశాంత్ కజిన్: దావూద్ అనుచరుడు

జిజూ జనార్దన్ శ్రీశాంత్కు, బుక్కీలకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఓ ఓవరు ఫిక్సింగ్కు శ్రీశాంత్కు 40 లక్షల రూపాయలు ముట్టినట్లు సమాచారం. పాకిస్తాన్కు 30 కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.
మొత్తం 12 మ్యాచులు ఫిక్స్ అయినట్లు పోలీసులు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. దావూద్ కంపెనీ పాత్ర ఫిక్సింగ్లో ఉందనే ప్రచారం సాగుతోంది. ఫోన్లను ట్యాప్ చేసి క్రికెటర్లకు, బుకీలకు మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా ముగ్గురు క్రికెటర్లను పోలీసులు అరెస్టు చేశారు.
బుధవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ ఫిక్సయినట్లు పోలీసులు తెలిపారు. శ్రీశాంత్, అంకిత్, చండిల మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయ్యారు. ఫిక్సింగ్ జరిగిన మ్యాచుల వివరాలను, ఓవర్లను ఢిల్లీ పోలీసులు వీడియో ఫుటేజ్ ద్వారా మీడియా ప్రతినిధులకు వివరించారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications