ద్రావిడ్, శిల్పా శెట్టిలను ప్రశ్నించనున్న పోలీసులు

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు ఐపియల్ మ్యాచులు ఫిక్సింగ్ జరిగి ఉంటుందనే సంకేతాలను ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ఇచ్చారు.
మరి కొంత మంది రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఫిక్సింగ్కు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్, బుక్కీ అమిత్ సింగ్ను పోలీసులు విచారించారు. అతని బ్రాడ్ హోడ్జ్, అజింక్యా రహనే పేర్లను వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరిపై కూడా పోలీసులు కన్నేశారు.
ఇంకా కొంత మంది ఆటగాళ్లు ఫిక్సింగ్లో పాలు పంచుకుని ఉంటారని ముంబై జాయింట్ పోలీసు కమిషనర్ ఓ ఇంగ్లీష్ టీవి చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఐపియల్కు మాత్రమే ఫిక్సింగ్ పరిమితం కాలేదని ఆయన అన్నారు. ఈ కుంభకోణం వెనక విదేశీ హస్తం ఉందని అభిప్రాయపడ్డారు. అరెస్టు చేసిన బుక్కీల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications