అలా అంటే బాధేస్తోంది: సబిత, రాజీనామాలపై ట్విస్ట్

పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసమే పని చేశామన్నారు. మైనింగ్ రూల్స్ ప్రకారమే జివోలు జారీ చేశామన్నారు. నిబంధనలకు లోబడే విధులను నిర్వర్తించామన్నారు. తాము నిర్దోషులుగా బయటకు వస్తామన్నారు. తాము అవినీతికి పాల్పడ్డామని సిబిఐ ఎక్కడా చెప్పలేదన్నారు. తమకు మొదటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సహచర మంత్రులు అండగా నిలబడ్డారన్నారు.
మంత్రి పదవులు అడ్డుపెట్టుకొని తాము స్వార్థం కోసం పని చేయలేదన్నారు. కళంకిత మంత్రులు, అవినీతి మంత్రులు అని వ్యాఖ్యానిస్తుంటే బాధేస్తుందన్నారు. నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం తమకుందన్నారు. తాము అవినీతికి పాల్పడ్డామని సిబిఐ ఎక్కడ చెప్పలేదన్నారు. పార్టీ ప్రతిష్ట కోసమే పని చేశామన్నారు. సిబిఐ ఎక్కడా తాము తప్పు చేసినట్లు చెప్పలేదన్నారు. తాము నిర్దోషిగా బయటకు వస్తామన్నారు. తమ నిజాయితే తమను కాపాడుతుందన్నారు.
రాజీనామాలపై ట్విస్ట్
రాజీనామాల విషయంలో ధర్మాన, సబితలు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు రాజీనామాలు సమర్పించారా అని ప్రశ్నిస్తే గత ఆగస్టులోనే తాను ఇచ్చానని ధర్మాన, గత నెల ఏప్రిల్ 8న ఇచ్చానని సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. తాజాగా రాజీనామా చేశారా అనే దానిపై వారు స్పష్టంగా స్పందించలేదు. గతంలో చేసిన రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని మాత్రం చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications