టీకి రూ.1200: చిరంజీవి ఇంటిని ముట్టడించిన ఓయు

దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓయు జెఏసి అధికార ప్రతినిధి కృశాంక్ మాట్లాడుతూ... ఏప్రిల్ 12, 13స 14 తేదీలలో బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం కాన్ఫరెన్స్ నిర్వహించారని, ఇందుకోసం రూ.2.14 కోట్లు ఖర్చు చేశారన్నారు.
ఈ ఖర్చు వివరాలను తాము సమాచార హక్కు చట్టం కింద సేకరించగా... కప్పు టీకి రూ.1200ల చొప్పున రూ.2.40 లక్షలు, భోజనాలకు ఒక్క ప్లేటుకు రూ.3500 చొప్పున రూ.5.25 లక్షలు ఖర్చు చేశారన్నారు. పదిమంది ప్రతినిధులు పార్క్ హయత్లో వై ఫై(ఇంటర్నేట్) ఉపయోగించుకున్నదుకు రూ.2.40 లక్షలు, ఫోన్ కాల్స్కు రూ.1.20 లక్షలు... ఇలా ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారన్నారు.
ఎనిమిది ప్రాంతాల్లో హోర్డింగులకు రూ.25 లక్షలు, మరో ఆరు ప్రాంతాల్లో రెప్లికాలకు రూ.9 లక్షలు హెచ్చించారన్నారు. ఈ సదస్సు పేరుతో భారీ అవినీతి జరిగిందని, ఇందుకు బాధ్యత వహించి చిరంజీవి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా చిరంజీవిపై శుక్రవారం ఓయు జెఏసి సిబిఐకి ఫిర్యాదు చేసింది.
-
2001 సంక్రాంతికి చిరు - బాలయ్య అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం! -
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications