స్వామీ యే శరణం అయ్యప్పా: శబరిమలలో శ్రీశాంత్

తాను ఏ తప్పూ చేయలేదని శ్రీశాంత్ ఈ సందర్భంగా చెప్పాడు. గతంలో చిన్నపాటి లోపాలు తన వైపు జరిగి ఉండవచ్చునన, తాజా కేసులో మాత్రం తాను నిర్దోషినని అన్నాడు. తాను నిర్దోషిగా బయటపడుతాననే నమ్మకం ఉందని అతను దీమా వ్యక్తం చేశాడు. శబరిమలలో ప్రార్థనలు చేసిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు.
అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తాను నిర్దోషిగా బయటకు వస్తానని, ఇక కొత్త శ్రీశాంత్ను చూస్తారని అన్నాడు. శ్రీశాంత్ వెంట తండ్రి శాంతకుమారన్ నాయర్, ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం అతను శబరిమల వచ్చాడు. అతను ఐదు కిలోమీటర్ల నడిచి ఆలయానికి చేరుకున్నాడు.
శ్రీశాంత్ శుక్రవారం అరటిపండ్లతో తులాభారం తూగాడు. శ్రీపూర్ణత్రయీశ వైష్ణవ ఆలయంలో ఈ మొక్కు తీర్చుకున్న విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్ జూన్ 11వ తేదీన బెయిల్పై విడుదలయ్యారు. వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ మరో క్రికెటర్ అజిత్ చండిల కూడా అరెస్టయ్యాడు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications