కిరణ్ అడ్డుకునే అవకాశం: కెకె, తేల్చాలని శైలజానాథ్

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నుండి వలసలను ఆపేందుకే కాంగ్రెసు పార్టీ తెలంగాణపై చర్చ అంటూ చెబుతోందని పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రజలు ప్యాకేజీని కోరుకోవడం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలు ప్యాకేజీని కోరుకోవడం లేదని తెరాస నేత వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాదు రాజధానితో, పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప తెలంగాణ ప్రజలు దేనిని అంగీకరించరన్నారు. ప్యాకేజీ ఇస్తే కాంగ్రెసు పార్టీ ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్యాకేజీల అవసరం సీమాంధ్ర నేతలకే ఉందని, తమకు లేదన్నారు.
సమైక్యమే కోరుకుంటున్నా: శైలజానాథ్
రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను కోరుకుంటున్నానని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలుగువారు సమైక్యంగానే ఉండాలన్నారు. ప్యాకేజీలు, విభజన అన్నీ ఒట్టి ఊహాగానాలు మాత్రమేనన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని అధిష్టానం త్వరగా తేల్చితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications