చిరు హోల్సేల్, బాబు రిటైల్: విజయమ్మ, రాని జలగం

సహకార ఎన్నికల్లో గెలిచినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత ఎన్నికలలో గెలవాలంటే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లోనే ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే స్థానిక ఎన్నికలలో పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రతి పంచాయతీలో పార్టీ జెండా రెపరెపలాడాలని, చిన్నచిన్న మనస్పర్ధలుంటే పక్కనబెట్టాలని కోరారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించారన్నారు. అప్పుడు ఆయనను కొనియాడిన కాంగ్రెసు పార్టీ ఇప్పుడు, కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెసు పార్టీ కుట్రతో చివరకు తమ ఇంట్లోని పిల్లల పైన కూడా కేసు పెడతారేమో అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం తన కుటుంబాన్ని, పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు.
విశ్వసనీయత, నిజాయితీ, నమ్మకం వంటి పదాలు వాడుతున్న చంద్రబాబు తన 37 రాజకీయ జీవితం ఎలా సాగిందనేది తిరిగి చూసుకోవాలన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఖమ్మంలో జరిగిన పార్టీ సదస్సుకు గైర్హాజరయ్యారు. ఈ సంఘటన వెంకట్రావు జగన్ పార్టీని వీడతారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లయిందంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications