వరదల ట్రాజెడీ: పేరెంట్స్ మిస్, మహిళ ఆత్మహత్య

వారు జూన్ 5వ తేదీన కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు. వారి సమాచారం తెలియకపోవడంతో మమతా త్రిపాఠీ శుక్రవారం ఉరేసుకుని చనిపోయింది. తన భార్య తల్లిదండ్రుల జాడ తెలుసుకోవడానికి మమతా త్రిపాఠీ భర్త జూన్ 18వతేీదన హరిద్వార్ వెళ్లాడు. తన తల్లిదండ్రులతో మమతా త్రిపాఠీ చివరి సారి జూన్ 15వ తేదీన మాట్లాడింది. ఆ తర్వాత సంబంధం తెగిపోయింది.
తన తల్లిదండ్రుల రక్షణను కోరుతూ ప్రార్థనలు చేయడానికి మమతా త్రిపాఠీ శుక్రవారం మానసాదేవి ఆలయానికి వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల కోసం వంటలు చేసింది. భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది.
ఉత్తరాఖండ్లో వరదల్లో, కొండచరియల్లో ఇరుక్కుపోయిన మరో 3 వేల మంది జాడ ఇంకా తెలియడం లేదు. వేయి మందికి పైగా ఈ ఉత్పాతంలో మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రకృతి విలయతాండవానికి కేదార్నాథ్ స్మశానంలా మారింది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications