పిలవలేదు, వెళ్లలేదు: తెలంగాణ సాధన సభపై దానం

రాష్ట్రానికి వచ్చిన పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు ఆహ్వానం పలికేందుకు దానం నాగేందర్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
కాగా దిగ్విజయ్ సింగ్కు శంషాబాద్ విమానాశ్రయంలో దానం నాగేందర్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ విమానాశ్రయం నుండి నేరుగా రాష్ట్ర కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ చేరుకున్నారు.
మధ్యాహ్నం కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలతో భేటీ కానున్నారు. సాయంత్రం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలతో భేటీ అవుతారు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు మంత్రి శైలజానాథ్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించే విషయమై చర్చిస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications