డిసెంబర్ 9 ప్రకటన ముగిసిన అధ్యాయం: శైలజానాథ్

గతంలో డిసెంబర్ 23వ తేదిన రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. అది ఇప్పటికే కొనసాగుతుందని, విభజన ఎట్టి పరిస్థితుల్లోను జరగదన్నారు. అనంతపురం నుండి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్న మంత్రులు సమైక్యవాదాన్నే వినిపిస్తున్నారనే సమాచారం తమ దగ్గర ఉందన్నారు.
తొమ్మిదో తేది నుండి సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి తలపెట్టిన కార్యాచరణ కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం జెఏసిలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా సహకారం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణల రోడ్ మ్యాప్ సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉండేలా ఒప్పిస్తామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండే సీమలో 32 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటామన్నారు.
నివేదిక ఇచ్చాం: ఓయు జెఏసి
కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్కు తెలంగాణపై నివేదిక ఇచ్చామని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి సోమవారం ఢిల్లీలో తెలిపింది. డిగ్గీని కలిసిన అనంతరం జెఏసి నేత పిడమర్తి రవి మాట్లాడారు. ఈ నెల 12లోపు తెలంగాణపై ప్రకటన రాకుంటే పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసుకు ఓటమి తప్పదన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications