బొత్స గురువును 'ముంచిన' శిష్యుడు: షర్మిల ఎద్దేవా

గురువును మించిన శిష్యుడు అయితే ఏ గురువైనా సంతోషిస్తారని, కానీ బొత్స గురువును ముంచిన శిష్యుడయ్యాడన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు ప్రభుత్వంతో కుమ్మక్కై, కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్నారు.
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులపై ధరల భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లేకుంటే బొత్స అనే వ్యక్తే లేరన్నారు. కానీ ఆయన ఇఫ్పుడు ఆయన కుటుంబం పైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ త్వరలో బయటకు వస్తారన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయాలని, తద్వారా సుపరిపాలన అందుతుందని, ఆ ఓటు జగన్ నిర్దోషిగా చెప్పేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications