విదేశీ మహిళలపై లైంగికదాడులు పెద్ద మచ్చ: చిరంజీవి

ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతిభద్రతల పైన దృష్టి సారించాలన్నారు. పర్యాటకులందరికీ స్నేహ పూర్వకమైన వాతావరణం కల్పించాలని, తాను ఇటీవలె ముఖ్యమంత్రులకు లేఖలు రాశానన్నారు. గత దశాబ్దకాలంగా పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తోందన్నారు.
2012లో విదేశీ పర్యాటకుల సంఖ్య 65.80 లక్షలకు చేరిందన్నారు. దేశీయ పర్యాటకుల సంఖ్య 10.27 కోట్లుగా ఉందన్నారు. ప్రపంచ దేశాల కంటే భారత్లోనే పర్యాటకరంగ వృద్ధి అధికంగా ఉందన్నారు. అంతర్జాతీయ పర్యాటకరంగంలో మన వాటా 0.64 గా ఉందని, దీనిని పెంచుకోవాల్సి ఉందన్నారు.
దేశంలోని పుణ్యక్షేత్రాలలో సౌకర్యాలు, భద్రత పెంచాల్సి ఉందన్నారు. కార్పోరేట్ సంస్థలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు, స్మారకాలను దత్తత తీసుకొని సంరక్షించాలని సూచించారు. కొన్నింటిని దత్తత తీసుకునేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు.
More From
-
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications