యువతిపై ఆటో డ్రైవర్ల అత్యాచారం: రిమాండ్ ఖైదీ మృతి

రైల్లో యువకుడి ఆత్మహత్యాయత్నం
కాకతీయ ప్యాసింజర్ రైలులోని బాత్రూమ్లో రామాచారి(23) అనే యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని గుర్తించిన తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయగా వెంటనే యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తనకు బతకాలని లేదంటూ రామాచారి రాసిన సూసైడ్ నోట్ ఘటనా స్థలంలో లభ్యమైంది. రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామాచారిని వరంగల్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.
రిమాండ్ ఖైదీ మృతి
వరంగల్ జిల్లాలోని సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ రాములు మృతి చెందాడు. అయితే జైలు అధికారులే రాములును చంపారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో వరంగల్ - హన్మకొండ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే రాములు గుండె పోటుతో మృతి చెందాడని జైలు అధికారులు చెబుతున్నారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications