కిరణ్కు భయం: రోజా, బాబు పనైపోయింది: పాలడుగు

ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా తమ పార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాలను సాధిస్తారన్నారు. కాంగ్రెసు పార్టీ దాడులను తెలుగుదేశం పార్టీ ఖండించక పోవడం శోచనీయమన్నారు. రెండు పార్టీలు కలిసి సహకార ఎన్నికల తరహాలోనే కుమ్మక్కు అయ్యాయని విమర్శించారు.
బాబుపై పాలడుగు ఫైర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు మండిపడ్డారు. బాబుకు కాంగ్రెసును ఓడించే శక్తి లేదని, ఆయన తరం కాదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వల్లనే తాము నష్టపోయామని అన్నారు.
చంద్రబాబుకు నైతికత, సిద్ధాంతాలు లేవన్నారు. ప్రాంతీయవాదంతో వచ్చిన టిడిపి ఉప ప్రాంతీయవాదానికి జవాబు చెప్పలేకపోయిందన్నారు. కొన్ని సర్పంచు పదవులు గెలువగానే భవిష్యత్తు తనదేనని బాబు భ్రమపడుతున్నారన్నారు. బాబు పని అయిపోయిందని, ఆ పార్టీ గెలువలేదన్నారు.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications