నామా వాకౌట్: కాంగ్రెసు ఎంపిలపై టిడిపి ఎంపిల ఫైర్

కాగా, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై సస్పెన్షన్కు గురైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెసు పార్టీకి చెందిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి పోరాటానికి సిద్ధం కావాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ డిమాండ్ చేశారు.
విందు సమావేశాలతో కాలయాపన చేయకుండా సీమాంధ్ర ప్రజల కోసం పోరాడాలని ఆయన వారికి సూచించారు. లోకసభ నుంచి సీమాంధ్ర సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని సుజనా చౌదరి అన్నారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని కోరుతూ స్పీకర్ మీరా కూమార్కు తాము లేఖ ఇచ్చినట్లు టిడిపి ఎంపీలు చెప్పారు.
తమ సస్పెన్షన్పై రాజ్యసభలో కెవిపి రామచందర్ రావు తదితర సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మౌనం వహించడాన్ని వారు తప్పు పట్టారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై సమైక్యవాదులు ఒత్తిడి తేవాలని వారు కోరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వారు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications