రాష్ట్రాన్ని విడగొట్టలేరు, విడిగొట్టనివ్వం: మిత్రా వ్యాఖ్య

ఎన్నికల్లో గెలవలేని వారు ఎన్ని బింకాలకు పోయినా, వారి తాటాకు చప్పుల్లకు ప్రజలు భయపడరని హెచ్చరించారు. రాష్ట్రం కోసం నిజాయితీగా ఉన్నామన్న ఎంపీలు దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ అయిపోయిందనడం అబద్దమన్నారు. పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తేనే అప్పుడు ప్రక్రియ ఆగిపోతుందని ఆయన తెలిపారు.
తెలంగాణ, సీమాంధ్ర పదాలు వాడొద్దని, ఆంధ్రప్రదేశ్ మనందరిదని, దీనికి ఒకే ఒక్క రాజధాని హైదరాబాద్ అని మిత్రా అన్నారు. తమకు రక్షణ కావాలని ఎవరూ అడగలేదన్నారు. ఇంకొంత కాలమే పదవుల్లో ఉండే మీరు తమకు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. తమను తాము రక్షించుకోగలమని ఆయన అన్నారు.
ఎంపీలు, మంత్రులు ప్రజాప్రతినిధుల అంతా కలిసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని మిత్రా కోరారు. తమ లేఖల వల్లే విభజన నిర్ణయం జరిగిందని ప్రచారం చేసుకోవడం, యాత్రలు చేస్తున్నవారు వాటిన వదిలేసి జనం వెనుక, జనం ప్రక్కన,జనంతో నిలబడి పోరాడితే విభజన ప్రక్రియ ఆగిపోతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ను విభజించడం అబధ్దమని, దీనికై ఎంత వరకైనా పోరాడుతామని మిత్రా తెలిపారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications