వైద్యవిద్యార్థిని మృతి కేసులో జీవిత ఖైదు, రిషికేశ్వరి కేసులో రిమాండ్
గుంటూరు: వైద్య విద్యార్థిని శ్వేత హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదీ విధిస్తూ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 2012వ సంవత్సరంలో కృష్ణా జిల్లాకు చెందిన శ్వేతను కిడ్నాప్ చేసి హతమార్చారు.
రిషితేశ్వరి మృతిపై మూడో రోజు విచారణ
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై మూడో రోజు విచారణ కొనసాగుతోంది. విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, ఐజీ సంజయ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

14 రోజుల రిమాండ్
రిషికేశ్వరి మృతి కేసులో ముగ్గురు నిందితుల శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు అరెస్టు చేసి, శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇదిలా ఉంటగా, రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో విద్యా సంస్థల బంద్కు వైసిపి పిలుపునిచ్చింది. శుక్రవారం బంద్ సందర్భంగా పలువురు వైసిపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందులో పాల్గొన్న వైసిపి పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications