హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ పిలుపు: సముద్రపు ఒడ్డున యువతి..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అందరూ స్వచ్చ భారత్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ కల అయిన క్లీన్ ఇండియాను 2019కల్లా సాధ్యం చేద్దామని ఆయన సూచించారు.

ఇందులో పలువురు ప్రముఖులు, అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాదార్ బీచ్ వద్ద శుభ్రం చేస్తున్న ఓ కాలేజీ యువతి.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లక్నోలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆయన సతీమణి లక్నోలో చీపురు పట్టిన దృశ్యం.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా ముంబైలో చీపురు పట్టిన దృశ్యం.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా ముంబైలో చీపురు పట్టిన దృశ్యం.

English summary
A college student participates in a cleanliness drive at dadar Beach after the launch of 'Swachh Bharat Abhiyan' in Mumbai on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X