మోడీ పిలుపు: సముద్రపు ఒడ్డున యువతి..(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అందరూ స్వచ్చ భారత్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ కల అయిన క్లీన్ ఇండియాను 2019కల్లా సాధ్యం చేద్దామని ఆయన సూచించారు.
ఇందులో పలువురు ప్రముఖులు, అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు.

స్వచ్ఛ భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాదార్ బీచ్ వద్ద శుభ్రం చేస్తున్న ఓ కాలేజీ యువతి.

స్వచ్ఛ భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లక్నోలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆయన సతీమణి లక్నోలో చీపురు పట్టిన దృశ్యం.

స్వచ్ఛ భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా ముంబైలో చీపురు పట్టిన దృశ్యం.

స్వచ్ఛ భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా ముంబైలో చీపురు పట్టిన దృశ్యం.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications