పెళ్ళైన నెలరోజులకే ఆమె అలా...వరుడు దూరంగా...ఎందుకు
పెళ్ళైన నెల రోజులకే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే అత్తింటివారే ఆమెను హత్య చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు
రాజంపేట:పెళ్ళైన నెల రోజులకే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే అత్తింటివారే ఆమెను హత్య చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
కడప జిల్లా పెనగలూరు మండలంలోని వెలగచర్లకు చెందిన రామచంద్రయ్య కుటుంబం గత కొంతకాలంగా రాజంపేటలోని ఆకుల వీధిలో నివాసం ఉంటోంది. వారి రెండో కుమార్తె గౌతమికి మండలంలోని మందపల్లెకు చెందిన నాగభూమషణ కుమారుడు రమేష్ తో ఏడాది క్రితం వివాహమైంది
.

వివాహమైన నెలరోజులకే రమేష్ కువైట్ కు వెళ్ళాడు. కొంతకాలం నుండి వారింట్లో కుటుంబ తగాదాలున్నాయని అత్తింటివారు చెబుతున్నారు.అయితే తమ కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్టుగా మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
బుదవారం నాడు శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రి వద్ద మృతదేహన్ని తెచ్చిన సందర్భంగా మృతురాలి కుటుంభీకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తమ కూతురిని అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్య మరణవార్త తెలుసుకొని కువైట్ నుండి రమేష్ వచ్చాడు. రమేష్ తో పాటు ఆయన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications