విశాఖ వుడా అర్బన్ ప్లానర్ ప్రదీప్కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
విశాఖపట్టణం: విశాఖ వుడా అర్బన్ ప్లానర్ ప్రదీప్కుమార్ ఇంటిపై సోమవారం తెల్లవారుజాము నుండి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.
ప్రదీప్ కుమార్తో పాటు ఆయన స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్ళపై కూడ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.

ప్రదీప్ కుమార్ స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్ళలో కూడ దాడులు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్, విశాఖపట్టణం, అనంతపురం, ఒంగోలు పట్టణాల్లో కూడ దాడులు కొనసాగుతున్నాయి.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో సోమవారం ఉదయం నుండి ఏసీబీ అధికారులు ప్రదీప్కుమార్ ఇంటిపై దాడులు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications