మద్యంమత్తులో బీటెక్ విద్యార్థులు: కారు-ఆటో ఢీ, ముగ్గురు మహిళల మృతి

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్ తోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. మహిళలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.

ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు చిన్న పిల్లలతోపాటు మరో ఆగురురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రార్థనకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న బీటెక్ విద్యార్థులు కారును వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Accident in Mylavaram: four killed

మృతుల్లో లత(40), నాగమణి(33), మేరీ(17), డ్రైవర్ నాగేశ్వర్ రావు ఉన్నారు. కాగా, ఘటనకు కారణమైన బీటెక్ విద్యార్థులు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఓ కాలేజీలో విద్యార్థులు బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+