వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యంమత్తులో బీటెక్ విద్యార్థులు: కారు-ఆటో ఢీ, ముగ్గురు మహిళల మృతి

|
Google Oneindia TeluguNews

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్ తోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. మహిళలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.

ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు చిన్న పిల్లలతోపాటు మరో ఆగురురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రార్థనకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న బీటెక్ విద్యార్థులు కారును వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Accident in Mylavaram: four killed

మృతుల్లో లత(40), నాగమణి(33), మేరీ(17), డ్రైవర్ నాగేశ్వర్ రావు ఉన్నారు. కాగా, ఘటనకు కారణమైన బీటెక్ విద్యార్థులు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఓ కాలేజీలో విద్యార్థులు బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది.

English summary
Four killed in a road accident occurred in Mylavaram in Krishna district on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X