దిగ్భ్రాంతి: కోట్లు కొట్టేసి, స్త్రీ జడ్జికే లవ్ లెటర్! హెచ్చరిక

దీనిపై ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో హఠాత్తుగా దిగ్భ్రాంతి కలిగించే అంశం వెలుగు చూసింది. కేసును విచారిస్తున్న మహిళా న్యాయమూర్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నిందితులు చేయని యత్నం లేదట.
నిందితులు ఎవరికైతే లేఖలు రాశారో... ఆ మహిళా న్యాయమూర్తే ఈ విషయాన్ని ఓపెన్ కోర్టులో వెల్లడించారు. తనకు రాస్తున్న ప్రేమ లేఖలను నిలిపేయమని మీ క్లయింటుకు చెప్పండని, తనది బాగా స్థిరపడ్డ కుటుంబమేనని, ఈ తరహా కుయుక్తులు మానకపోతే, సీబీఐని రంగంలోకి దింపాల్సి వస్తుందని స్పెషల్ సీబీఐ జడ్జి స్వరణ్ కాంత శర్మ నిందితుల తరఫు న్యాయవాదిని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications