హైదరాబాద్ తర్వాత.. అనంతపురంని టార్గెట్ చేసిన ఐసిస్, లాడ్జీలో..
అనంతపురం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని తర్వాత ఐసిస్ ఉగ్రవాదులు ఏపీలోని అనంతపురంను కూడా టార్గెట్ చేసారు. అనంత పట్టణంలో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు.
నగరంలోని ఓ లాడ్జీలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాదులో పట్టుబడిన పలువురు ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, బస్టాండు సమీపంలో సోదాలు నిర్వహించిన లాడ్జీ నుంచి ఉగ్రవాదుల ఐడీ ప్రూఫ్స్, లాగ్ ఇన్ రిజిస్టర్, మరికొన్ని డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తుపాకీ కొనుగోలు చేసేందుకు ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications