విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎజిఎం మృతి

విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న ఎజిఎం అరవింద్ మాలవ్యా ప్రమాదవశాత్తు మరణించారు. గురువారంనాడు ఆయన సింటర్ ప్లాంట్ నుంచి జారి పడడంతో ఆ ప్రమాదం సంభవించింది.

AGM dies in Visakha steel plant accident

పైనుంచి పడడంతో ఆయన తలకు తీవ్రమైన గాయమైంది. వెంటనే సిబ్బంది స్పందించి ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అరవింద్ మాలవ్యా మరణించారని వైద్యులు వెల్లడించారు. ఆయన మిషన్‌లో జారి పడినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జనవరిలో విశాఖ ఉక్కు కర్మాగారంలో పైనాన్స్ ఎజిఎం సూర్యప్రసాద్ ఒడిషాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+