మంత్రులందరూ సచివాలయానికి రండి...సీఎం కార్యాలయం ఆదేశాలు
అమరావతి:అందుబాటులో ఉన్న మంత్రులంతా సచివాలయానికి రావాలంటూ సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మంత్రి నారా లోకేష్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు.
శుక్రవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ నేపథ్యంలో అనంతరం పరిణామాలపై మంత్రివర్గ సహచరులతో సీఎం చంద్రబాబు చర్చించేందుకే ఈ ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం ఏపీ వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఆ క్రమంలో లోక్సభలో పరిణామాలపై సిఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఢిల్లీలోని ఎంపీలు, అధికారుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే విషయమై ఆర్థికమంత్రి యనమలతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు అక్కడి పరిణామాలను, యనమల నుంచి ఫీడ్ బ్యాక్ ను అడిగి తెలుసుకుంటున్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications