బాపట్ల జిల్లాలో వైసీపీకి భారీ షాక్- ఆ కీలక నేత రాజీనామా..!
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలోని బాపట్ల జిల్లాలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో ఇప్పటివరకూ కీలక నేతగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీని వీడారు. ఈ నెల 9న తన అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గానికి ప్రస్తుతం ఆమంచి ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. అయితే చీరాల నియోజకవర్గం నుంచి ఆయన సీటు ఆశించారు. కానీ జగన్ మాత్రం కరణం వెంకటేష్ కు టికెట్ కేటాయింంచారు. దీంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆమంచి.. ఇవాళ వైసీపీకి రాజీనామా చేేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీకి కీలక సమయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మరోవైపు ఈ నెల 9న అనుచరులతో ఆమంచి కృష్ణమోహన్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆమంచి వెల్లడించారు. దీంతో ఆయన టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లాలో ఇప్పటికే వైైసీపీకి గడ్డు పరిస్ధితలు ఎదురవుతున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఆమంచి కూడా విపక్షంతో చేరితే మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !!












Click it and Unblock the Notifications