నిసిగ్గుగా, బరితెగించి: టిడిపిపై అంబటి, మైసురా ఫైర్

తెలుగుదేశం పార్టీ నాయకులు నిస్సిగ్గుగా బరి తెగించి వ్యవహరించడం సిగ్గు చేటు అని వారన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముందు అమలు చేయాలని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వారు హితవు చెప్పారు.
హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయం వారిని వెంటాడుతోందా అని వారు ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications