రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేస్తా: సాక్షి పత్రికపై కోర్టుకెక్కిన ఎమ్మెల్యే
సాక్షి పత్రిక పైన ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అనంతపురం: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక పైన ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మహిళను వేధించారని సాక్షిలో తప్పుడు కథనాలు రాశారని, సాక్షి పేపర్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ధర్మవరం కోర్టుకు వెళ్లారు.

సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కథనానికి సంబంధించి సాక్షి పేపర్ పైన రూ.5 కోట్ల పరువు నష్యం దావా వేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications