షాక్: తెలంగాణ ఎన్జీవో చీఫ్ విఠల్ ఎపికి కేటాయింపు

ఉద్యోగుల పంపకాల్లో గురువారం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విఠల్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. దీనిపై విఠల్ స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తనను ఆంధ్రా ఇంటర్ బోర్డుకు మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇంటర్ విద్యాశాఖ విభజనలో జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలను ఆంధ్రాకు తరలించేందుకు తెర వెనుక కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తనను సీమాంధ్రకు కేటాయించడంపై మరో పోరాటానికైనా సిద్ధమన్నారు.
జాగృతి మరొకరికి అప్పగిస్తానన్న కవిత
నిజామాబాద్ నుండి లోకసభకు ఎన్నికైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. జాగృతి బాధ్యతలను మరొకరికి అప్పగిస్తానని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జాగృతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెరాస ప్రభుత్వం పట్ల ఎన్డీయే పక్షపాతంగా వ్యవహరిస్తే పోరాటానికి సిద్ధమవుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications