చలో విజయవాడ: 3 నెలల్లో పూర్తి స్థాయిలో పాలన అని పరకాల
విజయవాడ: వచ్చే మూడు నెలల్లో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ నుంచే పూర్తి స్థాయి పాలన కొనసాగనుందని ఎపి మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, కార్యదర్శులు, కమిషనర్లు వారానికి నాలుగు రోజులు విజయవాడలో ఉంటారని, విజయవాడకు మొత్తం అధికార యంత్రాంగం అంతా తరలించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పారు.
పరిశ్రమలకు భూమి, విద్యుత్, నీటి కేటాయింపుపై కొత్త విధానంతోపాటు మొదటి త్రైమాసికంలో రెవెన్యూ లోటు.. రెండో త్రైమాసికంలో లోటు భర్తీపై సీఎం చర్చించారని, ఆదాయం తెచ్చే శాఖలు, సేవలందించే శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడ నుంచి పాలన ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా అక్కడే ఉన్నారు. ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు అధికారులు సమీక్ష నిర్వహించారు.
ముందుగా ఆర్థికశాఖపై సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు సాయంత్రం గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. వారం రోజుల పాటు ఆయన బెజవాడలోనే ఉంటారు. విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని చీఫ్ సెక్రటరీ కార్యాలయంగా మార్పు చేస్తూ జీవో జారీ చేశారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications