మార్చి 4న ఏపీ కేబినెట్ భేటీ... అజెండా ఏంటంటే
ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది . మార్చి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలను, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను చర్చించనున్నారు.

Recommended Video
3 Minutes 10 Headlines | AP EAMCET 2020 Notification | COVID-19 Update
ఏపీ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలపై , త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వివిధ సంస్థలకు జరిపిన భూకేటాయింపులపై చర్చించి క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది . ఇక అంతే కాదు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై దాడి ఘటన, విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
More From
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications