వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు ఏడాది తర్వాత ఖరారు: అపాయింటుమెంట్, రేపు మోడీతో బాబు భేటీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇచ్చారు. శుక్రవారం (12-0-2018) ఉదయం గం.10-40 నిమిషాలకు ప్రధానితో సీఎం భేటీ కానున్నారు.

ఏడాదిన్నర తర్వాత 17న ప్రధానితో చంద్రబాబు భేటీ!: ఎంపీలకు మోడీ హామీఏడాదిన్నర తర్వాత 17న ప్రధానితో చంద్రబాబు భేటీ!: ఎంపీలకు మోడీ హామీ

దాదాపు ఏడాది తర్వాత వీరిద్దరు భేటీ అవుతున్నారు. ప్రధానమంత్రి అపాయింటుమెంట్‌పై పీఎంవో అధికారులు సీఎం చంద్రబాబుకు సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు.

AP CM Chandrababu Naidu to meet PM Modi tomorrow

కాగా, ఇటీవల ఏపీకి చెందిన ఎంపీలు, కేంద్రమంత్రులు ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. విభజన సమస్యలతో పాటు చంద్రబాబు అపాయింటుమెంట్ గురించి చర్చించారు. దీంతో భేటీకి మార్గం సుగమం అయింది.

మోడీకి మెలిక: బాబుకు కలిసొచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్లుమోడీకి మెలిక: బాబుకు కలిసొచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు

ప్రధానితో భేటీలో ఏపీ విభజన సమస్యలను చంద్రబాబు చర్చించే అవకాశముంది. విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలతో పాటు ట్రిపుల్ తలాక్ అంశం కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu to meet Prmie Minister Narendra Modi tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X