చంద్రబాబు పాలన సగం అంతమైంది, జనరంజకమైన జగన్ పాలన రాబోతుంది : బోత్స
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అధికారిక సమీక్షలు ఎలా నిర్వహిస్తారని వైసీపి నేత బోత్స సత్యనారయణ ప్రశ్నించారు. కోడ్ అమలులో ఉన్న సమయంలోనే 18 కాన్ఫిడెన్షియల్ జీవోలను విడుదల చేశారని ఆయన అన్నారు. కాగా చంద్రబాబు ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నారని అందుకే ఈసీతొ పాటు అన్నివ్వవస్థలు సైతం తన చెప్పుచేతల్లోనే ఉండాలని భావిస్తున్నారని విమర్శించారు.
ఈ సంధర్భంలోనే చంద్రబాబు నాయుడుకు ఆయన మీద తప్ప, ఏ వ్యవస్థల మీద నమ్మకం లేదన్నారు . చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఆయన పాలన సగం అంతమైందని, ఇక జనరంజకమైన జగన్ పాలన రాబోతుందని అన్నారు.. వైసీపీ నేతలతో టచ్ లో ఉండండి అంటూ తన నాయకులకు చెబుతున్న చంద్రబాబును ప్రజలు రాళ్లతో కొడతారు.

ప్రజాస్వామ్యం అంటే అంతా తమాశ గా ఉందా అంటూ మండిపడ్డారు. పాత బకాయిలు వసూలు చేసుకోవాడానికి మళ్లి అధికారంలోకి వస్తానని ఇంకా కార్యకర్తలను మభ్య పెడుతున్నారని అన్నారు. ఏం జరగనుందో ఆయన ఇంటలిజెన్స్ అధికారులకు కూడ తెలుసని అన్నారు, కొద్ది రోజుల్లో ప్రభుత్వ లీలలు అన్ని బయటకు వస్తాయి. చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు అధికారాన్ని కట్టబెడతారని అన్నారు. విజయవాడలో బోత్స మీడియా తో మాట్లాడారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications