పాదయాత్ర చేసినా జగన్కు జైలు తప్పదు: కెఈ కృష్ణమూర్తి
కర్నూల్: ఎన్ని పాదయాత్రలు చేసినా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనన్న భయం జగన్కు పట్టుకుందని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని కెఈ కృష్ణమూర్తి తప్పుబట్టారు.ఈ ప్రచారంలో వాస్తవం లేదని కెఈ చెప్పారు.

ఈ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ప్రతి వారం కోర్టుకు హజరు కావాల్సిన వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఎలా నిర్వహిస్తారని కెఈ ప్రశ్నించారు.
వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దరిమిలా కర్నూల్ జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ చీఫ్ జగన్ సమావేశమయ్యారు. వైసీపీలోనే కొనసాగుతామని ఆ పార్టీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications