బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి ఆ భయం పట్టుకొంది: కెఈ కృష్ణమూర్తి
పీఎసీ చైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి భయం పట్టుకొందన్నారు డీప్యూటీ సీఎం కెఈ.తనను విమర్శించేస్థాయి బుగ్గనకు లేదన్నారు కెఈ.వచ్చే ఎన్నికల తర్వాత బుగ్గన మాజీ ఎమ్మెల్యే కావాల్సిందేనని చెప్పారు.
అమరావతి: పిఎసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి భయం పట్టుకొందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.గురువారంనాడు డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిపై కెఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను విమర్శించే స్ధాయి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి లేదని కెఈ చెప్పారు..తాను వచ్చే ఎన్నికల్లో నేను డోన్ నుంచి పోటీ చేస్తానని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి భయం పట్టుకుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.

వచ్చే ఎన్నికల తర్వాత బుగ్గన మాజీ ఎమెల్యే కావాల్సిందేనని ఆయన అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పీఏసీ చైర్మన్గా సూచనలు చేయకుడా చంద్రబాబు, లోకేష్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.
పీఎసీ ఛైర్మెన్గా తన విధులను సక్రమంగా నిర్వర్తించాలని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి సూచించారు డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి. 2014 వరకు డోన్ అసెంబ్లీ స్థానం నుండి కెఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications