యనమల టెక్కీ బడ్జెట్: రాజధానికి 20వేల కోట్లు, కేంద్రం కంటే ఏపీ ముందు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తొలిసారి మంత్రి యనమల ఈ-బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ట్యాబ్లను సభ్యులకు అందించారు.
దివంగత అబ్దుల్ కలాం, స్వామి వివేకానందలను తలుచుకుంటూ ఆయన బడ్జెట్ ప్రసంగం చదవడం ప్రారంభించారు. రాష్ట్రంలో సర్టిఫికేట్లు లేని పాలన ఉంటుందని యనమల చెప్పారు. కాగితాలతో నిమిత్తం లేకుండా సచివాలయంలో ఈ ఆఫీస్ ఉంటుందని, రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఈ విధానం వర్తింప చేస్తామన్నారు.
మీ సేవతో పాటు బీ2సీ, జే2సీ సేవలను సముచిత ధరలో అందించేలా మొబైల్ మీ సేవ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రగతి పేరిట ఏపీ స్టేట్ ఎంటర్ ప్రైజెస్ ఆర్కిటెక్చర్ అమలు చేస్తామన్నారు. యనమల బడ్జెట్ ప్రసంగం రెండు గంటలు సాగింది. యనమల బడ్జెట్ అనంతరం మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత సభ వాయిదా పడింది.
206-17
బడ్జెట్
-
1,35,688.99
కోట్లు
ప్రణాళికా
వ్యయం
-
49,134.44
కోట్లు
ప్రణాళికేతర
వ్యయం
-
86,554.55
కోట్లు
రెవెన్యూ
లోటు
అంచనా
-
4,868
కోట్లు
ఆర్థిక
లోటు
అంచనా
-
20,497
కోట్లు
ముఖ్యాంశాలు..
అమరావతికి
రూ.1500
కోట్లు
కాపులకు
రూ.1000
కోట్లు
2015-16లో
ఆదాయ
లోటు
రూ.4,140
కోట్లు
తొలి
ఏడాది
రెవెన్యూ
లోటు
రూ.13,897
కోట్లు
2014-15
సంవత్సరానికి
కేంద్రం
నుంచి
రెవెన్యూ
లోటు
కింద
రూ.3వేల
కోట్లు
వచ్చాయి.
రాష్ట్రం
సొంత
ఆదాయం
16
శాతం
పెరిగింది.
-
యువతకు
ఉధ్యోగాలు
కల్పించే
విధంగా
నైపుణ్యాల
పెంపు
-
18
నుంచి
35
ఏళ్ల
యువతకు
5
శాతం
నిధులు
కేటాయింపు
-
2019లో
అమరావతిలో
జాతీయ
క్రీడలు
నిర్వహించుకునే
అవకాశం
దక్కించుకున్నాం
-
కర్నూలు
స్మార్ట్
సిటీగా
చేస్తాం
-
అమరావతిలో
ఈ
ఏడాది
శాశ్వత
నిర్మాణాలు,
మౌలిక
వసతుల
నిర్మాణం
ప్రారంభం
-
పట్టణాల్లో
320
కోట్ల
అంచనా
వ్యయంతో
మరుగుదొడ్ల
నిర్మాణం
-
తిరుపతి,
విజయవాడ,
విశాఖలలో
మూడు
సమగ్ర
క్రీడా
సముదాయాల
నిర్మాణం
-
2029
నాటికి
రెండు
లక్షల
మందిని
అంతర్జాతీయ
స్థాయి
నిపుణులను
తయారు
చేయాలని
లక్ష్యం.
-
ఎస్సీ,
ఎస్టీ,
బీసీ
మనార్టీ,
కాపు,
బ్రాహ్మణ
సామాజిక
వర్గాల
ఆర్థిక
వృద్ధికి
తోడ్పాటు
-
కాగితంతో
నిమిత్తం
లేని
సచివాలయం.
ఈ-ఆఫీస్.
-
నగర
పంచాయతీ,
గ్రామాల్లో
రూ.100
కోట్లతో
మరుగుదొడ్ల
నిర్మాణం
-
అన్ని
శాసన
సభ
నియోజకవర్గాల్లో
స్టేడియాల
నిర్మాణం.
-
2016-17
ఆర్థిక
సంవత్సరంలో
127
స్టేడియాలు
నిర్మించాలనేది
లక్ష్యం
-
వివిధ
శాఖల్లో
12వేలకు
పైగా
ఉద్యోగాల
భర్తీకి
ఉత్తర్వులు,
వివిధ
శాఖల్లో
మరో
20వేల
పోస్టులను
సమీప
భవిష్యత్లో
భర్తీ
-
పర్యాటక
రంగానికి
రూ.228
కోట్లు
-
పట్టు
పరిశ్రమకు
రూ.147
కోట్లు
-
తిరుపతిలో
సైబర్
ఆఫ్
స్కూల్
ఆఫ్
కన్వెన్షన్
సెంటర్
-
బ్రాహ్మణ
కార్పోరేషన్
ద్వారా
50వే
కుటుంబాలకు
చేయూత
-
2020
నాటికి
రాష్ట్రాన్ని
దేశానికి
నైపుణ్యం
గల
కేంద్రంగా
చేస్తాం
-
గిరి
గోరుముద్దలు
పథకంలో
ఆరు
నెలల
చిన్నారుల
నుంచి
ఆరేళ్ల
పిల్లలకు
పౌష్టికాహారం
-
సింగిల్
విండోతో
పరిశ్రమకు
అనుమతులు
-
బోగాపురం,
దుగదుర్తి
తదితర
ప్రాంతాల్లో
గ్రీన్
ఫీల్డ్
విమానాశ్రయాలు
-
ప్రధానమంత్రి
ఆవాస్
యోజన
కింద
లక్షా
ఇరవై
వేల
గృహాలు.
ఇప్పటికే
74వేలకు
పైగా
ఇళ్లకు
కేంద్రం
అనుమతి
-
15వేల
కోట్ల
నుంచి
18వేల
కోట్ల
వరకు
అమరావతి
నిర్మాణానికి
అవసరం
-
నదుల
అనుసంధానానికి
పెద్దపీట
-
వెనుకబడిన
జిల్లాల
అభివృద్ధికి
ప్రాధాన్యం
-
రుణమాఫీతో
674
స్వయం
సహాయక
గ్రూపులకు
లబ్ధి
-
రానున్న
మూడేళ్లలో
4800
మెగావాట్ల
అదనపు
విద్యుత్
ఉత్పత్తి
లక్ష్యం
-
రాయలసీమను
జాతీయ
రహదారులతో
రాజధానికి
అనుసంధానం
-
రూ.10
కోట్లతో
రహదారి
భద్రతా
నిధి
-
బడ్జెట్లో
పారిశ్రామిక
రంగానికి
భారీగా
కేటాయింపులు,
సంక్షేమ
రంగానికి
పెద్దపీట
వేశారు.
-
ఎన్టీఆర్
గృహ
నిర్మాణ
పథకాన్ని
అమలు
చేస్తాం
-
వ్యవసాయం
వృద్ధి
8.4
శాతం.
-
సేవారంగంలో
మెరుగైన
11.39
శాతం
వృద్ధి.
-
పారిశ్రామిక
రంగంలో
11.43
శాతం
వృద్ధి.
-
ఇంధన
భద్రతకు
రూ.
4,020
కోట్లు.
-
ఎన్టీఆర్
జలశ్రీ
ఫేజ్-1తో
ఎస్సీ,
ఎస్టీ
రైతులకు
మేలు
-
2.19
లక్షల
ఎకరాలకు
సాగునీరు
లక్ష్యం
-
పెట్టుబడులను
ఆకర్షించేందుకు
చర్యలు.
ఏకగవాక్ష
విధానం
ద్వారా
అనుమతులు.
21
రోజుల
అనుమతుల
కాలాన్ని
14
రోజులకు
కుదింపు.
మౌలిక
వసతుల
కల్పనకు
పెద్దపీట.
-
వంశధార,
గుండ్లకమ్మ,
వెలుగొండ
ప్రాజెక్టులను
2018నాటికి
పూర్తి
చేస్తాం
-
నీటి
పారుదల
రంగం
శీఘ్ర
పథకానికి
రూ.3,135
కోట్లు
-
వచ్చే
ఏడాది
పెట్టుబడుల
లక్ష్యం
రూ.11,500
కోట్లు
-
చేనేత
రుణమాఫీ
వల్ల
24వేల
కుటుంబాలకు
లబ్ధి
చేకూరింది.
-
విశాఖ
-
చెన్నై
కారిడార్కు
ఐడీబీ
సాయం
-
చెన్నై
-
బెంగళూరు,
విశాఖ
-
చెన్నై
కారిడార్ను
ఈ
ఏడాది
ప్రారంభిస్తాం
-
వ్యవసాయానికి
ఏడు
గంటల
విద్యుత్కు
కట్టుబడి
ఉన్నాం
-
ప్రకాశం
జిల్లాలో
43,700
కోట్లతో
జాతీయ
పెట్టుబడులు,
ఉత్పత్తి
మండలి,
దీంతో
ఐదు
లక్షల
మందికి
ఉద్యోగాలు
-
జూన్
నెల
నాటికి
4.6
లక్షల
ఇళ్లకు
విద్యుధీకరణ
చేస్తాం.
-
చిత్తూరు
జిల్లాలో
5వేల
హెక్టార్లలో
జాతీయ
పెట్టుబడిదారుల
సంస్థ
-
ఇప్పటి
వరకు
1.87
లక్షల
ఎల్ఈడీ
బల్పులు
సరఫరా
చేశాం
-
దొనకొండలో
5079
ఎకరాల్లో
పారిశ్రామిక
మండలి
-
కాకినాడలో
కల్చరల్
సెంటర్,
తిరుపతి,
విజయవాడ,
విశాఖలలో
కన్వెన్షన్
సెంటర్లు
-
మున్సిపల్
శాఖకు
రూ.4,328
కోట్లు
-
సాగునీటి
రంగానికి
రూ.3512
కోట్లు
-
పాఠశాల
విద్యకు
రూ.17,502
కోట్లు
-
వ్యవసాయ
రంగంలో8.4
శాతం
వృద్ధి
-
తాగునీటికి
రూ.3,300
కోట్లు
-
చెన్నై
-
బెంగళూరు
పారిశ్రామిక
కారిడార్కు
జైకా
ఆర్థిక
సాయం
-
రూ.9505
కోట్ల
పెట్టుబడులు
2014-15లో
వచ్చాయి.
-
తోటపల్లి,
పోలవరం
కుడికాలువు,
హంద్రీనీవా,
గాలేరు
నగరి
ఈ
ఆర్థిక
సంవత్సరంలో
పూర్తి
చేస్తాం.
-
గత
ఏడాది
76818
మందికి
ఉపాధి
కల్పించాం.-
-
బెజవాడ
డ్రెయినేజీ
వ్యవస్థకు
రూ.1000
కోట్లు
-
2016-17
వాస్తవ
లోటు
రూ.20,497
కోట్లు,
రెవెన్యూ
లోటు
రూ.4868
కోట్లు
-
2015-16
బడ్జెట్
లోటు
రూ.17వేల
కోట్లు
-
రాష్ట్ర
అభివృద్ధికి
ఏడు
మిషన్లు,
ఐదు
గ్రిడ్లు
-
2015-16లో
చేనేత
రంగంలో
11
కోట్లు
రుణమాఫీ
చేశాం
-
చిన్న
నీటి
పారుదలకు
ప్రణాళికా
కేటాయింపులు
రూ.674
కోట్లు
-
పోలవరం
ప్రాజెక్టు
ఖర్చు
మొత్తం
కేంద్రం
సమకూరుస్తుంది.
-
కరవు
నివారణకు
రూ.50
కోట్లు
-
ఫైబర్
గ్రిడ్కు
రూ.320
కోట్లు
-
2015-16లో
ఆదాయ
లోటు
రూ.4,140
కోట్లు
-
తొలి
ఏడాది
రెవెన్యూ
లోటు
రూ.13,897
కోట్లు
-
2014-15
సంవత్సరానికి
కేంద్రం
నుంచి
రెవెన్యూ
లోటు
కింద
రూ.3వేల
కోట్లు
వచ్చాయి.
-
రాష్ట్రం
సొంత
ఆదాయం
16
శాతం
పెరిగింది.
-
మత్స్య
పరిశ్రమకు
రూ.339
కోట్లు
-
పశు
సంవర్ధక
శాఖకు
రూ.819
కోట్లు
-
పట్టు
పరిశ్మకు
రూ.147
-
ఉద్యాన
శాఖకు
రూ.659
కోట్లు
-
రుణ
విముక్తి
పథకానికి
3,512
కోట్లు
-
వ్యవసాయం,
అనుబంధ
రంగాలకు
రూ.16,491
కోట్లు
-
పోలవరం
ప్రాజెక్టుకు
రూ.3,660
కోట్లు
-
జలనవరుల
శాఖకు
రూ.7,325
కోట్లు
-
ఆహార
పరిశ్రమకు
రూ.100
కోట్లు
-
గనులు,
భూగర్భ
శాఖ
ద్వారా
రాబటి
1,632
కోట్లు
ఆశిస్తున్నాం
-
చేనేత
రంగానికి
రూ.127
కోట్లు
-
ఐటి
శాఖకు
రూ.360
కోట్లు
-
కృష్ణా
పుష్కరాలకు
రూ.250
కోట్లు
-
పర్యాటక
శాఖకు
రూ.227
కోట్లు
-
రహదారుల
భద్రతకు
రూ.150
కోట్లు
-
రహదారుల
అభివృద్ధికి
రూ.3,184
కోట్లు
-
గృహ
నిర్మాణానికి
రూ.1,132
కోట్లు
-
ఇంధన
భద్రతకు
రూ.4,020
కోట్లు
-
ప్రాథమిక
విద్యకు
రూ.17,502
కోట్లు
-
వైద్యం,
ఆరోగ్యానికి
రూ.2,933
కోట్లు
-
మధ్యాహ్న
భోజనానికి
రూ.250కోట్లు
-
ఉన్నత
విద్యకు
రూ.2642
కోట్లు
-
ఐసీడీఎస్
పథకానికి
రూ.772
కోట్లు
-
ప్రజా
పంపిణీ
వ్యవస్థకు
రూ.2702
కోట్లు
-
బీసీ
సంక్షేమానికి
రూ.8,832
కోట్లు
-
మైనార్టీ
సంక్షేమానికి
రూ.710
కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి రూ.8724 కోట్లు
-
ఎస్టీ
సంక్షేమానికి
రూ.3100
కోట్లు
-
బ్రాహ్మణ
కార్పోరేషన్కు
రూ.65
కోట్లు
-
కాపు
కార్పోరేషన్కు
రూ.1000
కోట్లు
-
సాంఘిక
భద్రత
పింఛన్ల
కోసం
రూ.2998
కోట్లు
-
యువత
సాధికారత
కోసం
రూ.252
కోట్లు
-
మహిళా
సాధికారత
కోసం
ప్రత్యేక
ప్రాజెక్టు
-
మహిళా
సాధికారకతకు
రూ.642
కోట్లు
-
క్రీడాశాఖకు
రూ.215
కోట్లు
-
నైపుణ్యాల
అభివృద్ధిలో
భాగంగా
లక్షమందికి
శిక్షణ
-
ఔత్సాహిక
పారిశ్రామికవేత్తలను
ప్రోత్సహించేందుకు
రూ.377
కోట్లు
-
ఉపాది
హామీ
పథకానికి
రూ.4,764
కోట్లు
-
పట్టణ
పరిపాలనకు
రూ.4,728
కోట్లు
-
గ్రామీణ
నీటిసరఫరాకు
రూ.1,195
కోట్లు
-
భూపరిపాలనకు
రూ.3,119
కోట్లు
-
ఆకర్షణీయ
వార్డులు,
గ్రామాలకు
రూ.3100
కోట్లు
-
శాంతిభద్రతలకు
రూ.
4,785
కోట్లు.
-
పారిశుద్ధ్యం
కోసం
రూ.320
కోట్లు
-
అమరావతి
నిర్మాణానికి
రూ.1500
కోట్లు
-
206-17
బడ్జెట్...
1,35,688.99
కోట్లు
-
గత
ఏడాదితో
పోలిస్తే
20.13
శాతం
బడ్జెట్లో
వృద్ధి
-
యనమల..
అబ్దుల్
కలాం
సుభాషితంతో
బడ్జెట్
ప్రసంగం
ప్రారంభించారు.
-
ఈ
బడ్జెట్ను
ట్యాబ్ల
ద్వారా
సభ్యులకు
అందించారు.