సదావర్తిపై మాణిక్యాల రావు ఇలా: ‘ఐలయ్య సారీ చెప్పాల్సిందే’
సదావర్తి భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు.
విజయవాడ: సదావర్తి భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆ తీర్పు వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినట్లు రూ.1300 కోట్లు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. వేలంలో పాల్గొనకపోతే రూ.15 కోట్లు జప్తు చేస్తామని రామకృష్ణారెడ్డికి సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇది ఇలావుంటే.. త్వరలో 'గుండె గుండెకి బీజేపీ' నినాదంతో ప్రజల్లోకి వెళతామని మాణిక్యాలరావు తెలిపారు. ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆచార్య కంచ ఐలయ్య రాసిన పుస్తకంపై మాణిక్యాలరావు స్పందించారు.
ఆర్యవైశ్యులకు కంచ ఐలయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు. ఒక కులాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, కంచ ఐలయ్య రాసిన పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని కోరుతున్నట్లు చెప్పారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications