జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి.. ఆనందంలో పార్టీ శ్రేణులు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చే
అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. దీనిపై డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇలాంటి కార్యక్రమాలకు పోలీసు అనుమతి తప్పనిసరి అని తాము పేర్కొన్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు జగన్ పాదయాత్రకు దరఖాస్తు చేశారని ఆయన వెల్లడించారు.

జగన్ పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. అంతేకాదు, ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా పోలీసుల అనుమతి తప్పని సరి అని ఆయన స్పష్టం చేశారు.
పాదయాత్రకు అనుమతి కోరేవారు రూట్ మ్యాప్ ను పోలీసులకు అందజేయాల్సి ఉంటుందని సాంబశివరావు పేర్కొన్నారు.
More From
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications