తెలంగాణ తగ్గట్లేదు, కోర్టే తేల్చాలి: ఏపీ సీఎస్, సోమేష్ కుమార్కు 'ఏపీ' చిక్కు
హైదరాబాద్: ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగాలను తొలగించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణా రావు, తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మలు మంగళవారం నాడు చర్చించారు. అనంతరం ఏపీ సిఎస్ కృష్ణారావు మాట్లాడారు.
విద్యుత్తు ఉద్యోగుల అంశంపై తెలంగాణ సిఎస్తో చర్చించినట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ భేటీ అయ్యామన్నారు. విద్యుత్తు ఉద్యోగులపై చర్చించేందుకే తెలంగాణ సీఎస్ తనను కలిశారన్నారు.

విద్యుత్తు ఉద్యోగుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తమ పాత వాదనకే కట్టుబడి ఉందని చెప్పారు. ఇక ఈ విద్యుత్తు ఉద్యోగుల సమస్యను కోర్టు తేల్చవలసి ఉందని చెప్పారు.
సోమేష్ కుమార్ పిటిషన్ పైన వాయిదా
జిహెచ్ఎంసి అధికారి సోమేష్ కుమార్ పిటిషన్ పైన విచారణను క్యాట్ రేపటికి వాయిదా వేసింది. సోమేష్ కుమార్ను తెలంగాణలోనే ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. రేపు కేంద్రం తన వాదనలు వినిపించనుంది. ఉద్యోగుల విభజనలో సోమేష్ కుమార్ ఆంధ్రకు వెళ్లారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications