ఘోరం..మంటల్లో కాలిబూడిదైన వ్యాపారి...సూసైడ్ గా అనుమానం...
పశ్చిమగోదావరి: భీమవరం లోని భీమేశ్వర స్వామి గుడి సమీపంలో ఒక ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తటవర్తి సూర్యనారాయణ అనే 60 సంవత్సరాల కిరాణా వ్యాపారి సజీవదహనమయ్యాడు.
అయితే ఈ అగ్ని ప్రమాదం ప్రమావదశాత్తూ సంభవించిందా లేక అతడే ఆత్మహత్య చేసుకునేందుకు నిప్పంటించుకోవడం వల్ల అలా జరిగిందా అనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే అతడు ఆత్మహత్యకు పాల్పడేవుండొచ్చని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు.
తనను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేయటం వల్ల అతడు మనోవేదనకు గురై ఇలా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఏదేమైనా వ్యాపారి సజీవ దహనం కేసును అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications