'చంద్రబాబు ఇంట్లో పడుకన్నా ఏపీకి పరిశ్రమలు వస్తాయి'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకున్నా పరిశ్రమలు వస్తాయని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు.ఇందిరా గాంధీ జయంతి ముగి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకున్నా పరిశ్రమలు వస్తాయని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు.
ఇందిరా గాంధీ జయంతి ముగింపు ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎనిమిది అంశాలపై వివిధ ప్రాంతాలలో సమావేశాలు ఉంటాయన్నారు.

ఇందిరమ్మ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా పరిశ్రమలు రావన్నారు. ఏపీకి హోదా వస్తే ఆయన ఇంట్లో ఉన్నా వస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications