వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'చంద్రబాబు ఇంట్లో పడుకన్నా ఏపీకి పరిశ్రమలు వస్తాయి'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకున్నా పరిశ్రమలు వస్తాయని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు.ఇందిరా గాంధీ జయంతి ముగి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకున్నా పరిశ్రమలు వస్తాయని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు.
అంతా కలెక్టర్, అధికారుల వల్లే: కేటీఆర్ ఆగ్రహంపై తలపట్టుకున్నారు, మంత్రి వస్తే ఆమ్రపాలి ఇలా..
ఇందిరా గాంధీ జయంతి ముగింపు ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎనిమిది అంశాలపై వివిధ ప్రాంతాలలో సమావేశాలు ఉంటాయన్నారు.
ఇందిరమ్మ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా పరిశ్రమలు రావన్నారు. ఏపీకి హోదా వస్తే ఆయన ఇంట్లో ఉన్నా వస్తాయని చెప్పారు.
raghuveera reddy special status andhra pradesh chandrababu naidu రఘువీరా రెడ్డి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు
English summary
APCC chief Raghuveera Reddy on Tuesday said that Andhra PRadesh will get industries with special status.
Story first published: Tuesday, October 17, 2017, 17:16 [IST]