పుష్కరాలు: బస్లో నిలబడితే ఫ్రీ.. ఆర్టీసి బంపర్ ఆఫర్, కిమీ మేర ట్రాఫిక్
రాజమండ్రి: పుష్కరాలకు వచ్చే యాత్రీకుల రద్దీ దృష్ట్యా ఆర్టీసి అధికారులు భక్తులకు బంపర్ ఇచ్చారు. రాజమండ్రి డిపో నుంచి విశాఖపట్నం వైపు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారట.
దీంతో, వారు ఓ ప్రయోగం చేసినట్లుగా చెబుతున్నారు. విశాఖపట్నం వరకూ బస్సు టిక్కెట్ ధర రూ.157 వసూలు చేస్తున్నారు. అయితే, నిలబడి వెళ్లే ప్రయాణీకులకూ ధర రూ.100 చేస్తున్నారు. అలా ప్రకటిస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
కాగా, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఉదయం వరకు నిలబడితే ఫ్రీ అని చెప్పిన ఆర్టీసీ అధికారులు.. ఆ తర్వాత నిలబడితే ఉచితంగా అని చెప్పడం గమనార్హం. రాజమండ్రి - విశాఖ ఆర్టీసీ బస్సుల్లో నిలబడితే ఉచితంగా వెళ్లవచ్చు. విశాఖకు 1,050 బస్సులు నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు 2500 బస్సులు నడుస్తున్నాయి.

పుష్కరాలలో పాల్గొన్న భక్తులు ట్రాఫిక్తో నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రజలు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు.
ట్రాపిక్ జాం వల్ల బస్సులు ఆలస్యం కావడం లేదా నడపలేకపోవడం జరుగుతోంది. ఇదిలా ఉండగా, పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జాం అవుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications